తన సెల్ఫోన్ను తస్కరించిన ఓ రైల్వే ఉద్యోగిని ఓ మహిళ నిలదీసింది..తాను తీయలేదని సమాధానం చెప్పిన ఉద్యోగిని తనీఖీలు చేయడంతో జేబులో సెల్ఫోన్ బయటపడింది...దీంతో అగ్రహానికి గురైన మహిళ టికెట్ కౌంటర్లో ఉన్న ఉద్యోగిని చితక బాదింది. ఉద్యోగిని తన కార్యాలయంలోనే చితకబాదుతూ వీడియో సైతం తీయించింది. అనంతరం వీడీయోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది...దీంతో ఉద్యోగి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KJt6Un
ప్రయాణికురాలీ మొబైల్ ఫోన్ కోసం కక్కుర్తి పడిన రైల్వే ఉద్యోగి.... అడ్డంగా దొరకడంతో చితకబాదిన మహిళ
Related Posts:
చంద్రబాబు పిట్టల దొర , తుపాకీ రాముళ్ళను మించిపోయాడు... 30 సీట్లు కూడా రావన్న విజయసాయిట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి చంద్రబాబు పిట్టలదొరలను, తుపాకీ రాముళ్ళను మించిపోయాడని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ము… Read More
స్వతంత్ర భారత్లో తొలి ఉగ్రవాది హిందూ: అగ్గి రాజేసిన లోకనాయకుడుతమిళనాడు: ప్రముఖ నటుడు మక్కల్ నీది మయమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ హిందూత్వ పార్టీలపై విరుచుకు… Read More
అమెరికా-ఇరాన్ల మధ్య యుద్ధమేఘాలు..! ఉ.కొరియాను వెనకేసుకొచ్చిన ట్రంప్..!!వాషింగ్టన్/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా మరో యుద్దం రాబోతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నా… Read More
అందుకే భార్యను వదిలేశాడు..! మోడీకి చురకలంటించిన బెహన్ జీ..రాజస్థాన్లో ఆల్వార్ గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాయా మొసలికన్నీరు కారుస్తున్నార… Read More
పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి.. జగిత్యాల టాప్, హైదరాబాద్ లాస్ట్హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కమిషనర్ జనార్ధన్ రెడ్డి ఫలితాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మొదటిస్థానంలో నిలవగా.. హైద… Read More
0 comments:
Post a Comment