Sunday, February 23, 2020

‘నేషనలిజమ్.. భారత్ మాతా కీ జై’ నినాదాల దుర్వినియోగం: మన్మోహన్ సింగ్

న్యూఢిల్లీ: జాతీయవాదం, భారత్ మాతా కీ జై అనే నినాదాలు తప్పుగా ఉపయోగించబడుతున్నాయని, మిలిటెంట్ తరహా భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు వాడుకుంటున్నారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. జవహర్ లాల్ నెహ్రూ వర్క్స్ అండ్ స్పీచెస్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోనే ఒక ప్రజాస్వామ్య శక్తివంతమైన దేశంగా ఇండియాను గుర్తించాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VfkfxS

Related Posts:

0 comments:

Post a Comment