న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు శనివారం సాయంత్రం ముగియడంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపనట్లుగానే తెలుస్తోంది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 67.5శాతం ఓటింగ్ నమోదవగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం 54.6శాతమే కావడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bk213T
Delhi Exit Poll Result 2020: ఏబీపీ-సీఓటర్ కూడా కేజ్రీవాల్కే పట్టం, వెనకే బీజేపీ
Related Posts:
AP High Courtలో ఉద్యోగాలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ జనవరి 2ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 68 సివిల్ జడ్జీ (జూనియర్ డివిజన్) పోస్టులను భర్త… Read More
వెలగపూడిలో మాల వర్సెస్ మాదిగ: మధ్యలో చిక్కుకున్న అంబేడ్కర్-జగ్జీవన్ రాంఅమరావతి పరిధిలోని వెలగపూడిలో ఎస్సీ కాలనీలో డిసెంబర్ 27వ తేదీ ఆదివారం ఘర్షణ జరిగింది. రాళ్ల దాడిలో ఓ మహిళ మరణించారు. ఈ గొడవంతా మొదలైంది కాలనీకి పేర్లు,… Read More
ప్రొద్దుటూరులో లోకేష్ , చంద్రబాబు పరామర్శ : హత్యకు గురైన టీడీపీ నేత సుబ్బయ్య కుటుంబానికి భరోసాప్రొద్దుటూరులో టిడిపి నేత సుబ్బయ్య దారుణ హత్యకు గురి కావడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రొద్దుటూరు వెళ్లి మృతుడు సుబ్బయ్య కుటుంబాన్న… Read More
దమ్ముంటే నా చొక్కా పట్టుకో- పవన్కు కొడాలి సవాల్- తొడలు, మెడలు రుద్దుకుంటే నమ్మరుకృష్ణాజిల్లా పర్యటనలో ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్నినాని, ఆళ్ల నానిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. పవన్ వ్య… Read More
Illegal affair: ఫ్రెండ్ భార్యతో జల్సా, డ్రాప్ చేస్తే ద్రాక్షపండ్లు ఇచ్చింది, భర్త ఏం చేశాడో తెలుసా, అంతే !చెన్నై/ అంబూరు/ తిరుపత్తూరు: ఫ్రెండ్ భార్య మీద కన్నేసి పగలు, రాత్రి అని తేడా లేకుండా కామం తీర్చుకుంటున్న యువకుడి ప్రాణాలు హరీ అన్నాయి. ఇంటికి వచ్చి వె… Read More
0 comments:
Post a Comment