న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు శనివారం సాయంత్రం ముగియడంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపనట్లుగానే తెలుస్తోంది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 67.5శాతం ఓటింగ్ నమోదవగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం 54.6శాతమే కావడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bk213T
Delhi Exit Poll Result 2020: ఏబీపీ-సీఓటర్ కూడా కేజ్రీవాల్కే పట్టం, వెనకే బీజేపీ
Related Posts:
రూపాయికే రొట్టే పప్పు ఎస్పీవై రెడ్డి కన్నుమూత : సంతాపం తెలిపిన చంద్రబాబు, పవన్హైదరాబాద్ : నంద్యాల ఎంపీ, నంది గ్రూపు ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి (69) కాసేపటి క్రితమే మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుత… Read More
మానవరూప రాక్షసుడు : ఆ ముగ్గురిని చంపింది ఉన్మాదే, రాచకొండ సీపీ వెల్లడిహైదరాబాద్ : అతడు మానవరూప రాక్షసుడు. నరనరాన కామంతో రగిలిపోతుంటాడు. నాలుగేళ్ల క్రితం ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడటంతో గ్రామస్థులు చెట్టుకు కట్టేసి కొట్… Read More
58 నుంచి 60 అడుగులు, త్వరలో పేరు నిర్ణయిస్తాం : కర్రపూజతో ఖైరతాబాద్ గణేశుడికి అంకురార్పణహైదరాబాద్ : వినాయక చవితి అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య. ప్రతి ఏటా విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఈసారి వినాయక చవితి … Read More
నా అనుమతితోనే..పంక్షన్ వెళ్లాలి లేదంటే కాల్చేస్తా ,మాట వినని భార్యను కాల్చిన భర్తతన మాట వినకుండా ఓ ఫక్షన్ కు వెళ్లిందనే కోపంతో ఉత్తరప్రదేశ్ లోని ఓ భర్త తన భార్యపై కాల్పులు జరిపారు. బెదిరింపు కోసం ముందు గాల్లోకి కాల్పులు జరిపినా... … Read More
ఏపీ సీఎం జగనేనట, ముహూర్తం, సమయం కూడా ఫిక్స్ : సోషల్ మీడియాలో జ్యోతిష్య లేఖహైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్ శాతం పెరిగినందున ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఒకడుగు మ… Read More
0 comments:
Post a Comment