Wednesday, December 30, 2020

ప్రొద్దుటూరులో లోకేష్ , చంద్రబాబు పరామర్శ : హత్యకు గురైన టీడీపీ నేత సుబ్బయ్య కుటుంబానికి భరోసా

ప్రొద్దుటూరులో టిడిపి నేత సుబ్బయ్య దారుణ హత్యకు గురి కావడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రొద్దుటూరు వెళ్లి మృతుడు సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించారు .టీడీపీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు . సుబ్బయ్య భార్య అపరాజితను పరామర్శించి ధైర్యం చెప్పారు లోకేష్ . జగన్ రెడ్డీ... ప్రశాంతంగా ఉన్న సీమలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hwOdH0

Related Posts:

0 comments:

Post a Comment