ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ క్రమంగా రావడం మొదలయ్యాయి.ఎగ్జిట్ పోల్స్ అన్నీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారని చెబుతున్నాయి. ఢిల్లీని ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు హల్చల్ చేస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H9JSYR
ఢిల్లీ బాద్షా మళ్లీ కేజ్రీవాలే: ఆప్కు మెజార్టీ స్థానాలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ సామాన్యుడి వైపే..!
Related Posts:
ఏపీలో కరోనా: తగ్గిన వైరస్ వ్యాప్తి -కొత్తగా 1728 కేసులు, 9మరణాలు -ఉభయ గోదావరిలో మాత్రంసెకండ్ వేవ్ తలెత్తొచ్చన్న అనుమానాలు కొనసాగుతున్నా... ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు గణాంకాల్లో వెల్లడవుతోంది. టెస్టుల సంఖ్యను భా… Read More
జమ్మూకాశ్మీర్లో లేహ్: ఎందుకు చర్యలు తీసుకోవద్దంటూ ట్విట్టర్కు కేంద్రం నోటీసులున్యూఢిల్లీ: లేహ్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో చూపకుండా జమ్మూకాశ్మీర్లో నేపథ్యంలో ట్విట్టర్కు నవంబర్ 9న కేంద్రం నోటీసులు జారీ చేసింది. భా… Read More
ఇచ్చిన మాటకు కట్టుబడి... ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త... 52వేల మందికి బెనిఫిట్...ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 52వేల మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో చేర్చి.. సమగ్ర నివేదికను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులన… Read More
‘భయ్యా దూజ్’ రోజే సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణంన్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో ఆ పార్టీ సీఎం అభ్యర్తి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎప్పుడు ముఖ్యమంత్రిగ… Read More
బీహార్: భారీ షాకిచ్చిన నితీశ్ కుమార్ - సీఎం పదవి కోరలేదు -అది బీజేపీ ఇష్టం -ప్రమాణం తేదీ తెలీదుబీహార్ లో ఎన్నికల ఫలితాల్లో నెలకొన్న సస్పెన్సే ప్రభుత్వ ఏర్పాటులోనూ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్డీఏలో నిన్నటిదాకా జూనియర్ భాగస్వామిగా కొనసాగి… Read More
0 comments:
Post a Comment