Saturday, February 8, 2020

ఢిల్లీ బాద్షా మళ్లీ కేజ్రీవాలే: ఆప్‌కు మెజార్టీ స్థానాలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ సామాన్యుడి వైపే..!

ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ క్రమంగా రావడం మొదలయ్యాయి.ఎగ్జిట్ పోల్స్ అన్నీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారని చెబుతున్నాయి. ఢిల్లీని ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు హల్చల్ చేస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H9JSYR

Related Posts:

0 comments:

Post a Comment