Saturday, February 8, 2020

Delhi Exit Poll Result 2020: 44 సీట్లతో ఆప్‌కే ఢిల్లీ ప్రజల పట్టం: ‘టైమ్స్ నౌ ఐపీఎస్‌వోఎస్ ’

ఢిల్లీ ప్రజలు తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. 44 సీట్లతో ఆప్ అధికారం చేపట్టబోతుందని 'టైమ్స్ నౌ ఐపీఎస్‌వోఎస్' సర్వే సంస్థ అంచనా వేసింది. బీజేపీ 26 సీట్ల వరకు గెలుచుకొని ప్రతిపక్షానికే పరిమితమవుతోందని లెక్కగట్టింది. కాంగ్రెస్ పార్టీ సింగిల్ సీటు కూడా రాదని పేర్కొనడం విశేషం. టైమ్స్ నౌ సర్వే ప్రకారం ఆప్,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S96E9q

0 comments:

Post a Comment