Wednesday, December 30, 2020

వెలగపూడిలో మాల వర్సెస్ మాదిగ: మధ్యలో చిక్కుకున్న అంబేడ్కర్-జగ్జీవన్ రాం

అమరావతి పరిధిలోని వెలగపూడిలో ఎస్సీ కాలనీలో డిసెంబర్ 27వ తేదీ ఆదివారం ఘర్షణ జరిగింది. రాళ్ల దాడిలో ఓ మహిళ మరణించారు. ఈ గొడవంతా మొదలైంది కాలనీకి పేర్లు, విగ్రహాల విషయంలో. గ్రామంలో దశాబ్దాల నుంచి రెండు కులాల మధ్య చిన్న చిన్న గొడవలున్నాయి. రెండుమూడేళ్లకోసారి ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. గతంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hvBX9K

Related Posts:

0 comments:

Post a Comment