Monday, February 3, 2020

అమరావతి భూముల కుంభకోణం.... ఇన్సైడర్ ట్రేడింగ్ పై ఈడీ కేసు నమోదు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులప్రకటన ఏపీలో రాజకీయ యుద్ధాలకు కారణం అయ్యింది. రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలు ఏపీ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తుంది .రాజధాని ఏరియాలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని రంగంలోకి దిగిన సిఐడీ ఈడీకి లేఖ రాయటం ఒక సంచలనం కాగా తాజాగా అమరావతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vN1GGP

Related Posts:

0 comments:

Post a Comment