మీరు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులా..? బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ సిమ్ వినియోగిస్తున్నారా.. అలాంటి కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ఈ టెలికాం సంస్థ మల్టిపుల్ రీచార్జ్ ఫెసిలిటీని ప్రారంభించింది. ఇంతకీ ఈ మల్టిఫుల్ రీచార్జ్ అంటే ఏమిటి..? దీని కథాకమామిషు ఏంటి తెలుసుకుందాం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wa4doD
BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్: మరో కొత్త ప్లాన్కు శ్రీకారం.. రూ.100లోపు ..!
Related Posts:
Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!నాగ్పూర్/ బజాజ్ ( మహారాష్ట్ర): కరోనా క్వారంటైన్ కేంద్రాలు కొన్ని చోట్ల ప్రేమికులకు స్వర్గంలాగా తయారైయ్యింది. కరోనా వైరస్ (COVID-19) వ్యాధి సోకిన వ్యక్… Read More
రేపట్నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం: ఫ్రాన్స్, యూఎస్, జర్మనీలకున్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన అంతర్జాయ విమాన సర్వీసులు సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి మూడు దేశాలకు… Read More
కొత్త రెవెన్యూ డివిజన్ గా వేములవాడ.. సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు..పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిర… Read More
కేటీఆర్కు అది తప్ప... పరిపాలన రాదు... ప్రభుత్వంపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు...తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఇంగ్లీష్ మాటలు తప్ప పరిపాలన మాత్రం రాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. 'కేటీఆర్... మాట మాట్లాడితే హైదరాబాద్ వ… Read More
ఓవైపు కరోనా... మరోవైపు బోనాలు.... ఆ విషయంలో జోక్యం చేసుకోమన్న హైకోర్టు...కరోనా వైరస్ వ్యాప్తితో ఈసారి భాగ్యనగరంలో బోనాల పండుగ నిరాడంబరంగా జరుగుతోంది. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా భక్తులను అమ్మవార్ల దర్శనానికి అనుమతివ్వట్ల… Read More
0 comments:
Post a Comment