ఏపీలో రాజకీయపరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకే వారంలో జగన్ రెండు సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఎన్నో వార్తలు ఢిల్లీలో షికారు చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ప్రధాని మోడీతో గంటసేపు భేటీ అయిన ఏపీ సీఎం జగన్ ఆ తర్వాత రెండురోజులకు అంటే శుక్రవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా పలు రాజకీయపరమైన అంశాలు కూడా చర్చించడం జరిగిందని సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uOEt6L
కేంద్రకేబినెట్ జాబితా నుంచి సాయిరెడ్డి డ్రాప్..ఆ యువనేతతో సహా ఇద్దరికి ..? జగన్ తేల్చిందేంటి ?
Related Posts:
వివేకా హత్యతో సంబంధం ఉంటే నడిరోడ్డు మీద కాల్చి చంపండి..! టీడిపి సతీష్ రెడ్డి ఘాటు స్పందన..!కడప/హైదరాబాద్ : వివేకానంద రెడ్డి హత్యపై ఆరోపణలు ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి, అదికార టీడిపి, ప్రతి పక్ష వైసిపి నేతల మద్య మాట… Read More
2009లో భారత్ ఏకాకి, ఇప్పుడు ప్రపంచ దేశాల మద్దతు: రాహుల్కు సుష్మా స్వరాజ్ దిమ్మతిరిగే కౌంటర్న్యూఢిల్లీ: జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల… Read More
ప్రాణాయామం వల్ల లాభాలు ఏమిటి?ఈ ప్రాణాయామం వలన పొట్టలోని వ్యాధులు నయమవుతాయి. పొట్టలోని క్రిములు నశిస్తాయి. జఠరాగ్ని తీవ్రమవుతుంది. హిస్టీరియా వ్యాధి తగ్గుతుంది. నిరంతర అభ్యాసం వలన … Read More
'పవర్' చూపిస్తాడా?: ఊహించని బాంబుపేల్చిన పవన్ కళ్యాణ్, ఆ దెబ్బ కేసీఆర్కేనా?హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘాటైన చురకలు అంటించిన మరుసటి రోజే… Read More
గొడ్డలితో అతికిరాతంగా హత్యచేశారు...సీబీఐతో విచారణ జరిపించాలి: జగన్పులివెందుల: వైయస్ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ హత్యే అని వైసీపీ అధినేత వైయస్ జగన్ అన్నారు. తన చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి అత్యంత సౌమ్యుడని చెప్పి… Read More
0 comments:
Post a Comment