Saturday, February 15, 2020

కేంద్రకేబినెట్‌ జాబితా నుంచి సాయిరెడ్డి డ్రాప్..ఆ యువనేతతో సహా ఇద్దరికి ..? జగన్ తేల్చిందేంటి ?

ఏపీలో రాజకీయపరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకే వారంలో జగన్ రెండు సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఎన్నో వార్తలు ఢిల్లీలో షికారు చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ప్రధాని మోడీతో గంటసేపు భేటీ అయిన ఏపీ సీఎం జగన్ ఆ తర్వాత రెండురోజులకు అంటే శుక్రవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా పలు రాజకీయపరమైన అంశాలు కూడా చర్చించడం జరిగిందని సమాచారం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uOEt6L

Related Posts:

0 comments:

Post a Comment