Saturday, February 15, 2020

ఢిల్లీలో న్యాయశాఖా మంత్రితో భేటీ అయిన ఏపీ సీఎం జగన్... ఎందుకంటే

ఏపీలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తాజాగా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుస హస్తిన పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తుంది. మొన్న మోడీని కలిసి మాట్లాడిన జగన్ నిన్న మరోమారు ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఇక నేడు కూడా ఢిల్లీ లోనే ఉన్న జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39BVEas

Related Posts:

0 comments:

Post a Comment