Sunday, February 2, 2020

హైదరాబాద్: ప్రపంచంలో అతి పెద్ద ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్

ప్రఖ్యాత శ్రీరామచంద్ర మిషన్(ఎస్ఆర్సీఎం) ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారులో నిర్మితమైన ధ్యానకేంద్రాన్ని రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ ఆదివారం అధికారికంగా ప్రారంభించారు. శ్రీరామ చంద్ర మిషన్ 75వ వార్షికోత్సవం, సంస్థ ప్రథమ గురువైన శ్రీ రామచంద్ర(దాదాజీ) 147వ జన్మదినోత్సవాల నేపథ్యంలో.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలో ‘కన్హా శాంతివనం' పేరుతో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ధ్యానకేంద్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Tek59

Related Posts:

0 comments:

Post a Comment