న్యూఢిల్లీ: కాశ్మీరీ ఐఏఎస్ అధికారి షా ఫైసల్ రాజీనామాపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. అతను ఉగ్రవాదాన్ని ఖండించడంలో విఫలమయ్యాడని పేర్కొన్నారు. చిత్తశుద్ధి ఉంటే తీవ్రవాదాన్ని ఖండించాలని చెప్పారు. తీవ్రవాదాన్ని ఖండించకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. తీవ్రవాదిని తీవ్రవాదిగా చూడాలని వ్యాఖ్యానించారు. అసలు ఏం జరిగింది: ఇష్టంతో ఐఏఎస్ అయ్యాడు... కష్టంతో పోస్టుకు రాజీనామా చేశాడు అంతకుముందు, దీనిపై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RKLf76
కాశ్మీరీ ఐఏఎస్ రాజీనామాపై కేంద్రమంత్రి స్పందన, నిప్పులు చెరిగిన చిదంబరం
Related Posts:
లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు 36 కొత్త గుర్తులుహైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నవారికి 36 గుర్తులను కేటాయించింది ఎన్నికల సంఘం. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలోన… Read More
గోవా సిఎమ్ ప్రమాణ స్వికారం చేసిన ప్రమోద్ సావంత్గోవా నూతనసిఎమ్ గా ప్రమోద్ సావంత్ ప్రమాణస్వికారం చేశారు. మంగళవారం తెల్లవారు జామున రెండు గంటలకు గవర్నర్ మృదులా సిన్హా ఆయన చేత ప్రమాణ స్వికారం చేయించారు.… Read More
హైటెక్ సిటీకి మెట్రో పరుగు రేపే..! సాఫ్టువేర్ బ్రహ్మీలకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు..!!హైదరాబాద్ : నాగోల్, ఉప్పల్,ఎల్బీ నగర్ రూట్లలో వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న మెట్రో ఇక హైటెక్ సిటీ రూట్ లో పరుగులు పెట్… Read More
భీమిలి నుండి సబ్బంహరి : కర్నూలు బరిలో టిజి భరత్ : రాధాకు దక్కని సీటు : వైసిపి టార్గెట్ ఫిక్స్ఏపిలో పోటీ చేసే అభ్యర్దుల తుది జాబితాను టిడిపి విడుదల చేసింది. కొద్ది రోజులుగా కొన్ని స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఆ స్థానాల విషయంలో టిడి… Read More
56 మందితో కాంగ్రెస్ 5వ వజాబితా.. ప్రణబ్ ముఖర్జీ తనయుడికి , ఉత్తమ్ కు చోటుకాంగ్రెస్ అధిష్టానం త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఐదవ జాబితాను విడుదల చేసింది . ఈ జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ నుండి 22 మందిని, తెలంగాణ రాష్ట్రం… Read More
0 comments:
Post a Comment