చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్ సంప్రదాయ దుస్తులు, పట్టు వస్త్రాలను ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇతర భక్తులకు ఇబ్బంది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RKLn6A
సామాన్యుడిలా జగన్ శ్రీవారి దర్శనం, విశాఖలో హత్యాయత్నం నుంచి కాపాడింది ఆయనే, ఆశ్చర్యమేసింది: రోజా
Related Posts:
తానా సభల్లో జరిగిన అవమానం రాంమాధవ్ మరచిపోలేదా..? ఇక టీడీపీ అక్కడే మిగులుతుందట..!ఏపిలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏపిలో ఉండదని కేవలం తానా సభల్లోనే మిగలనుం… Read More
వయసులో పెద్దది.. యువతిపై మైనర్ల రేప్ అటెంప్ట్..!హైదరాబాద్ : పట్టుమని ఇరవయ్యేళ్లు లేవు. తప్పులో కాలేశారు ఇద్దరు మైనర్లు. వయసులో తమకంటే పెద్దదైన యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. మల్కాజిగిరి పోలీస్ స్… Read More
ఇక ఏపిలో టీడిపీ కి గడ్డు కాలమే..! ఏపీ ప్రజలు బీజేపి వైపు చూస్తున్నారన్న మాజీ సీఎం శివరాజ్ సింగ్ !!గుంటూరు/హైదరాబాద్ : ఆంధ్రలో ఇక తెలుగుదేశం పార్టీ ఉండదని, కనుమరుగు అవుతుందని బీజేపి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఏపీ లో కాంగ్రెస… Read More
బాబూ లోకేశూ.. ఓసారి ఆ ఇంటర్వ్యూలకు వెళ్లి రా.. విజయసాయి సెటైర్లుఅమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. అధికారపక్షమైన వైసీపీ, ప్రతిపక్షమైన టీడీపీ మధ్య యుద్ద వాతావరణం కనిపిస్తోంది. ఇరు పార్టీల … Read More
మోడీ, షా స్నేహాన్ని ఇలా విడదీయొచ్చు..! కిటుకు చెప్పిన బీజేపి ఎంపీ..!!ఢిల్లీ/హైదరాబాద్ : మర్రి చెట్టు ఊడళ్లా బలంగా పాతుకుపోయిన మోదీ-అమీత్ షా మద్యన చిచ్చు పెట్టొచ్చా అంటే అవును పెట్టొచ్చు అనే ఆశ్చర్యకర సమాధానం బీజేపి నుండ… Read More
0 comments:
Post a Comment