Saturday, August 29, 2020

విషాదం... ఆస్పత్రి పైనుంచి దూకి కరోనా పేషెంట్ ఆత్మహత్య...

పశ్చిమ గోదావరిలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రి పైనుంచి దూకి ఓ కరోనా పేషెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిరోజులుగా అతని మానసిక స్థితి కూడా బాగా లేనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... నిడదవోలుకు చెందిన కోలా రాంబాబు(32) ఇటీవల కరోనా బారినపడి చికిత్స కోసం ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో చేరాడు. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gySwzm

0 comments:

Post a Comment