కరోనా బారిన పడి చికిత్స పొందిన తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్షా కోలుకున్నారు. అలసట, ఒళ్లు నొప్పులతో ఎయిమ్స్లో చేరిన అమిత్ షా ప్రస్తుతం కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన్ను రేపో మాపో డిశ్చార్జ్ చేసే అవకాశముంది. ఆగస్టు 2న కరోనా పాజిటివ్గా తేలడంతో ఢిల్లీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EtCGcs
కరోనా నుంచి కోలుకున్న అమిత్షా- త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామన్న ఎయిమ్స్....
Related Posts:
మరోసారి వార్తల్లోకి జామియా యూనివర్శిటీ: కీలక మార్పు: ప్రొ-వైస్ ఛాన్సలర్ నియామకం..!న్యూఢిల్లీ: జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం. పరిచయ వాక్యాలు అక్కర్లేని పేరు ఇది. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన సందర్భంగా కొద్ది రోజుల కిందట దే… Read More
NEET-2020 Exam:నీట్ దరఖాస్తు గడువును పొడిగించిన నిర్వాహకులు..కొత్త తేదీ ఇదే..!న్యూఢిల్లీ: నీట్ పరీక్ష రిజిస్ట్రేషన్ చివరితేదీని పొడిగిస్తూ హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముందుగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం నీట్-20… Read More
6 ఏళ్ల బాలుడు కిడ్నాప్, రేప్ చేసి చంపేసిన సైకో, గతంలో 60 ఏళ్ల వృద్దురాలిపై రేప్, కోపంగా చూశాడని!చెన్నై: ఇంటి ముందు సాటి చిన్నారులతో కలిసి ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. బాలుడి మృతదేహానికి పోస్… Read More
పవన్ కల్యాణ్ పర్యటిస్తే సీఎం జగన్ గుండెల్లో దడ, అప్పుడు ముద్దులు పెట్టి, ఇప్పుడు గుద్దులా: చంద్రబాబురాజధాని అమరావతి కోసం దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర ప్రాంతాల నుంచి మట్టి, నీరు సేకరించామని చంద్రబాబు గుర్తుచేశారు. దీంతో అమరావతి ప్రాంతం పునీతమైందని… Read More
సీఎం జగన్ అమరావతిని చంపేయాలని చూస్తున్నారు, ‘పిచ్చి కుక్క’ కథ చెప్పిన చంద్రబాబుఆంధ్రప్రదేశ్లోని అన్నీ ప్రాంతాలకు అనువైన ప్రాంతం రాజధానిగా ఉండాలని అమరావతిని ఎంపికచేశామని ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. 13 జిల్లాల్లోని 175 నియో… Read More
0 comments:
Post a Comment