ఖమ్మం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కేబిన్లోనే ఇరుక్కుపోయాడు. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తుండగా తల్లాడ మండలం మెట్టుపల్లి సమీపంలో ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hAl9xn
ఖమ్మంలో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.... తృటిలో తప్పిన పెను ప్రమాదం...
Related Posts:
తెలంగాణ కాంగ్రెస్లో బిగ్ వికెట్: మాజీ ఎమ్మెల్యే గుడ్బై: బీజేపీలో చేరిక: ఢిల్లీకి ప్రయాణం?హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్.. మరో బిగ్ ఫిష్ను చేజార్చుకోబోతోంది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప… Read More
చివరి విడత పోలింగ్: స్వయంగా బరిలో దిగిన పోలీస్ బాస్: ఓటర్లను పలకరిస్తూవిజయనగరం: రాష్ట్రంలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అక్కడితో - ఇక పంచాయతీ ఎన్… Read More
తెలంగాణలో కరోనా: మళ్లీ పెరిగిన కేసులు -కొత్తగా 163 మందికి వైరస్, ఒకరి మృతి -రికవరీ రికార్డుతెలంగాణలో కొంత కాలంగా నిలకడగా ఉన్న కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే, రికవరీల్లో మాత్రం జాతీయ సగటు కంటే మిన్నగా రికార్డు సాధించింది. గ్రేటర్ సహ… Read More
భారత్ గ్లోబల్ లీడర్: యూఎన్ చీఫ్ కితాబు -కరోనాపై పోరు, వ్యాక్సిన్ తయారీపై ప్రశంసలుగడిచిన 15 నెలలుగా ప్రంపంచాన్ని పీడిస్తోన్న కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ గ్లోబల్ లీడర్ పాత్రను పోషిస్తున్నదని ఐక్యరాజ్య సమితి (యూఎన్) జనరల్ సెక్రటరీ… Read More
Viral Video: నగ్నంగా ఏనుగుపై పోజులు -టెన్నిస్ లెజెండ్ కూతురి నిర్వాకం -విషాదకర ఘటనగా..‘ప్రకృతిపై ప్రేమంటూ వికృతానికి పాల్పడుతావా?'.. ‘‘డబ్బు మదం తలకెక్కితే ఇలాంటి పనులే చేస్తారు మరి..', ‘అసలే అది అంతరించిపోతోన్న ఏనుగు జాతి.. దాంతో ఆటలాడ… Read More
0 comments:
Post a Comment