Saturday, February 29, 2020

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్: విచారణకు రంగంలోకి దిగిన సిట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్ కు సంపూర్ణ అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో సిట్ రంగంలోకి దిగింది . సీఆర్డీఏ రీజియన్ లో భూలావాదేవీల్లో అక్రమాలు జరిగాయని మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొన్న క్రమంలో ఆ వ్యవహారాన్ని కూడా సిట్ విచారించనుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ల్యాండ్ ట్రేడింగ్‌పై సిట్ అధికారులు రంగంలోకి దిగారు .

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PDdjqW

Related Posts:

0 comments:

Post a Comment