బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఆ పార్టీ కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ మండిపడుతున్నారు. పార్టీ సూచించిన ఆదేశాలు లెక్కచెయ్యకుంటే తీవ్రపరిణామాలు ఎదురుచూడాల్సి వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీ వేణుగోపాల్ హెచ్చరించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం: కుమారస్వామి ఇంటికి, యడ్యూరప్ప సీఎం, డేట్ ఫిక్స్, జూన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PUCd4k
కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై హైకమాండ్ అసహనం: నివేదిక ఇవ్వాలి, పరువు ప్రతిష్ట, ఉప ఎన్నికలు!
Related Posts:
ఆర్టీసీ బస్సులపై తెలంగాణ కొత్త కొర్రీలు- విజయవాడ, కర్నూలు వరకే బస్సులు- రేపు మరో భేటీ..కరోనా కారణంగా ఏపీ, తెలంగాణ మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులను ఎలాగైనా పునరుద్దరించేందుకు ఏపీఎస్ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నాలకు టీఎస్ఆర్టీసీ నుం… Read More
Police Alert: వాగు దాటుతూ డ్రోన్ కెమెరాలకు చిక్కిన మావోలు..ఇదిగో వీడియో..!మావోయిస్టుల కదలికలు కనిపెట్టేందుకు పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా డ్రోన్ కెమెరా ద్వారా పోలీసులు మావో… Read More
వామ్మో.. శునకాన్ని నదిలో పడేసి.. వీడియో వైరల్, నెటిజన్ల మండిపాటు..పెంపుడు జంతువులపై పైశాచికం తప్పే. ఐపీసీ ప్రకారం చర్యలు తప్పవు. శునకం అంటే విశ్వాసం.. కానీ ఓ యువకుడు శునకాన్ని నదిలో విసిరేసి క్షణికానందం పొందాడు. అంతే… Read More
కరోనా..చైనా: గడ్డు పరిస్థితుల్లో ఉన్నాం: వ్యాక్సిన్ వస్తే గానీ: శని, ఆదివారాల్లోనూ: మోడీన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు, రోజూ వేలాది పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తోన్న పరిణామాల మధ్య పార్లమెం… Read More
భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం- పలు జిల్లాల్లో కుండపోత- మరో మూడురోజులింతే....అంధ్రప్రదేశ్ భారీవర్షాలతో అతలాకుతలం అవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వ… Read More
0 comments:
Post a Comment