కరోనా వైరస్ కలకలంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. సింగపూర్ కూడా వెళ్లొద్దని పౌరులకు సూచించింది. అత్యవసరమైతే తప్ప వెళ్లొద్దని పేర్కొన్నది. శనివారం కేంద్ర వైద్యారోగ్యశాఖ వివిధ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించింది. జపాన్ నౌకలో కరోనా వైరస్ వ్యాప్తి: మరో ఇద్దరు భారతీయులకు పాజిటిక్, ఐదుకు చేరిన సంఖ్య ప్రస్తుతం చైనా, హంకాంగ్,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39WPmTe
కరోనా వైరస్ ఎఫెక్ట్: అత్యవసరమైతే తప్ప సింగపూర్ వెళ్లొద్దు, ప్రజలకు కేంద్ర వైద్యారోగ్యశాఖ సూచన
Related Posts:
ఐకియా స్టోర్లో మహిళ హస్తప్రయోగం.. వైరల్ వీడియోపై సంస్థ వివరణ.. శిక్షలు తెలిస్తే షాకవుతారు..స్వీడిష్ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా హైదరాబాద్ లోకి అడుగుపెడుతూనే ఎన్నెన్నో సంచలనాలు సృష్టించింది. ఇండియాలో ఐకియా ఏర్పాటుచేసిన తొలి స్టోర్ కూడా హైదరాబాద్ ల… Read More
ఎగ్ కర్రీ వండేందుకు భార్య నిరాకరించిందని.. భర్త దారుణానికి కొడుకు బలి..ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. భార్య ఎగ్ కర్రీ వండేందుకు నిరాకరించిందని ఓ భర్త ఆమెతో పాటు కొడుకుపై దాడి చేశాడు. దాడిలో తీవ్ర గాయాలపాలైన కొడుకు ఆసుపత… Read More
అలాంటివి రాయొద్దు.. అసత్య ప్రచారాలు మానుకోవాలి.. : మంత్రి బొత్స సత్యనారాయణవైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనపై మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వార్తలు రాయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. లోకో పైలట్… Read More
Lockdownmk: కరోనా కాలంలో పెళ్లిళ్లు జరిపించిన ప్రతిపక్ష నాయకుడు, మాస్క్ లు, మంత్రాలు, హార్బర్ !చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులో సోమవారం మద్యాహ్నం 3 గంటల వరకు 7, 204 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. చె… Read More
డేంజర్ బెల్స్ మోగిస్తున్న డాలర్ జీవితాలు..! స్వదేశమే సురక్షితమంటున్న విదేశీ ఉద్యోగులు..!!హైదరాబాద్ : ఒక రంగం కాదు.. సకల రంగాలపైన, సకల వ్యవస్థల పైన కరోనా తన పంజా విసిరుతోంది. ఆదేశం ఈదేశం అనే తారతమ్యం లేకుండా ప్రతి దేశంపై దారుణంగా విరుచుకుపడ… Read More
0 comments:
Post a Comment