ముంబై: మూడు రోజులుగా దేశ రాజకీయాలన్నీ పశ్చిమ బెంగాల్ చుట్టే తిరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, మమతా బెనర్జీ, సీబీఐ.. ఇదీ పరిస్థితి. మీడియా మొత్తం మమతా బెనర్జీ మీదే ఫోకస్ పెట్టింది. సీబీఐ దర్యాప్తును వ్యతిరేకిస్తూ కోల్ కతలో మమతా బెనర్జీ చేపట్టిన ఆందోళన మూడో రోజుకు చేరుకోగా.. అయ్యో పాపం అంటూ వివిధ పార్టీల నేతలంతా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Bn9DSZ
మమతా చుట్టూ రాజకీయం..అన్నా హజారేను పట్టించుకునే వారేరీ?
Related Posts:
కాన్వెంట్లకు ధీటుగా: స్కూలు పిల్లల యూనిఫాంపైనా నీలం రంగు: జూన్ 1 నాటికి కిట్స్ రెడీ.. !అమరావతి: ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతోన్న జగనన్న విద్యా కానుక పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్ర… Read More
రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై తీర్పు రేపటికి వాయిదా: బెయిల్ పై డైలమాలో కాంగ్రెస్కాంగ్రెస్ పార్టీ నేత, ఫైర్ బ్రాండ్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి కేటీఆర్ ఫాం హౌస్ వ్యవహారంలో చర్లపల్లి జైలులో ఉన్న విషయం తెలిసిందే . ఇక నేడు ఆయన బెయి… Read More
నాడు జగన్... నేడు సింధియా: ఢిల్లీని ఢీకొట్టి కాంగ్రెస్ పని ఖతం చేశారు..హస్తం కోలుకోవడం కష్టమే..!కాంగ్రెస్కు ఆయా రాష్ట్రాల్లో ఉన్న బలమంతా క్రమంగా పడిపోతోంది. ఒకే ఒక నేత పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తుండటంతో ఏకంగా ప్రభుత్వాల మనుగడే ప్రశ్నార్థకం… Read More
గీత దాటితే చర్యలు: ఫొటోలు, విగ్రహాలు బ్యాన్, వీరికి మాత్రం మినహాయింపు: ఏపీ ఎన్నికల కమిషనర్ఆంధ్రప్రదేశ్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేష… Read More
సరిగ్గా తండ్రి జయంతి నాడే.. కాంగ్రెస్ను దెబ్బకొట్టాడు.. మధ్యప్రదేశ్ సంక్షోభంలో గంటకో మలుపు..మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం గంటకో మలుపు తిరుగుతున్నది. 18ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటూ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రధ… Read More
0 comments:
Post a Comment