Wednesday, February 6, 2019

వైసీపీలోకి ఆమంచి, రంగంలోకి దిగిన చంద్రబాబు!: ఫలించని మంత్రి బుజ్జగింపులు

చీరాల: ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత శిద్ధా రాఘవ రావు మంగళవారం చర్చలు జరిపారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమంచి ఆ తర్వాత టీడీపీతో అనుబంధంగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన వైయస్సార్ కాంగ్రెస్, జనసేన వైపు చూస్తున్నారు. ఆ రెండు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TySzAD

Related Posts:

0 comments:

Post a Comment