న్యూఢిల్లీ: ఢిల్లీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్దిగంటల్లో చేరుకునేందుకు సమయం ఉండగా ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో హింస చోటుచేసుకుంది. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతుండగా... తాజాగా ఆ నిరసనలు హింసకు దారి తీశాయి. ఢిల్లీలోని భజన్పురా, మౌజ్పూర్ మరియు జాఫ్రాబాద్లలో మరోసారి హింసాత్మక వాతావరణం చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38YfqwU
ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింస: ఇరువర్గాల రాళ్లదాడిలో పోలీసు మృతి..ఉద్రిక్తంగా మారిన పరిస్థితి
Related Posts:
షాకింగ్ ట్విస్ట్ .. పెళ్లి చేసింది బజరంగ్ దళ్ కాదు .. ఆత్మహత్యకు యత్నించింది ఆ జంట కాదుప్రేమికుల రోజున... తాము భజరంగ్దళ్ కార్యకర్తలమంటూ ఓ ప్రేమికుల జంట కు బలవంతంగా పెళ్లి చేసి వారి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ప్రేమ జంట బ… Read More
పుల్వామాలో తుపాకుల మోత.. నలుగురు సైనికులు మృతిపుల్వామా : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. ఆ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే.… Read More
ఉగ్రదాడికి ప్రతీకారం, పాక్ కు చైనా మద్దతు, ప్రత్యుత్తరానికి సమయం, అన్ని యుధ్దాల్లో!బెంగళూరు: ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పవలసిన సమయం వచ్చిందని, పూల్వామా ఉగ్రదాడికి ప్రత్యుత్తరం చెప్పాలని, ప్రధాని నరేంద… Read More
వైసిపి లోకి కావూరి..! జగన్ తో భేటీ : ఏలూరు లోక్సభ బరిలోకి ..!వైసిపి లోకి మరో సీనియర్ నేత. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేసిన కావూరు సాంబశివరావు వైసిపి లో చేర టానికి రంగం సిద్దమైంది. ఆయన ప్రస్తుత… Read More
నెలనెలా 3 వేలు.. కేంద్ర పింఛను పథకం.. దరఖాస్తులు ప్రారంభంఢిల్లీ : కేంద్ర పింఛను పథకానికి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అసంఘటిత రంగ కార్మికులకు నెలనెలా 3వేల రూపాయల పింఛను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది … Read More
0 comments:
Post a Comment