న్యూఢిల్లీ: 16వ లోక్సభ ముగిసి 17వ లోక్సభకు ఎన్నిక కాకపోయినప్పటికీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాలో దర్జాగా ఉంటున్న ఇద్దరు తెలుగు మాజీ ఎంపీలపై కేంద్రం కన్నెర్ర చేసింది. ఇద్దరికీ భారీ జరిమానా విధించింది. 2014లో ఎంపీలుగా ఉన్న ఈ ఇద్దరు అప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఈ ఇద్దరు ఎంపీలు ఓడిపోయారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H4OD5J
పదవి లేదు ప్రభుత్వ బంగ్లాలో ఎలా ఉంటారు..తెలుగు రాష్ట్రాల మాజీ ఎంపీలకు భారీ జరిమానా
Related Posts:
షాకింగ్:తమ్ముడి కూతురిపై పలుమార్లు అత్యాచారం - హైదరాబాద్లో దారుణం -నిందితుడు ప్రముఖ డాక్టర్బయటివాళ్ల నుంచే కాదు.. సొంత మనుషుల నుంచి కూడా ఆడపిల్లకు భద్రత కరువైన వైనం మరోసారి వెలుగులోకి వచ్చింది. పెదనాన్న స్థానంలో పిల్లల్ని కంటికి రెప్పలా కాపా… Read More
చైనా నుంచి 2 సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్లు: ట్రేడ్ ఫెయిర్లో ప్రదర్శన, 300 మిలియన్ డోసులుబీజింగ్: ప్రపంచంపైకి కరోనా మహమ్మారిని వదిలి ప్రజలందర్నీ భయాందోళనలకు గురిచేసిన చైనా ఇప్పుడు.. కొవిడ్ 19కి వ్యాక్సిన్ తెచ్చామంటూ ప్రకటించింది. తొలిసారి … Read More
కొత్త జాతీయ పార్టీపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు - మిగతా కీలక అంశాలపైనా వివరణదేశంలో అధ్యక్ష తరహా పాలన, జాతీయ పార్టీలు మాత్రమే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసేలా నిబంధనల మార్పు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని, దానికి పోటీగా బీజేపీ, కాంగ… Read More
అర్బన్ ఫారెస్ట్ పార్క్ను దత్తత తీసుకున్న హీరో ప్రభాస్... భారీ విరాళం...హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న అర్బన్ ఫారెస్ట్ పార్కును టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ దత్తత తీసుకున్నారు. 1650 ఎకరాల విస్తీర్ణంల… Read More
టార్గెట్ 2049... చైనా మిలటరీ స్ట్రాటజీ ఇదే... పాకిస్తాన్తో దోస్తీ,కీలక విషయాలు బహిర్గతం...చైనా తమ సైనిక కార్యకలాపాలు(మిలటరీ లాజిస్టిక్స్ ఫెసిలిటీస్) నిర్వహణ కోసం తమ చిరకాల మిత్రుడు పాకిస్తాన్తో దోస్తీ కట్టినట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడిం… Read More
0 comments:
Post a Comment