Saturday, February 8, 2020

పదవి లేదు ప్రభుత్వ బంగ్లాలో ఎలా ఉంటారు..తెలుగు రాష్ట్రాల మాజీ ఎంపీలకు భారీ జరిమానా

న్యూఢిల్లీ: 16వ లోక్‌సభ ముగిసి 17వ లోక్‌సభకు ఎన్నిక కాకపోయినప్పటికీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాలో దర్జాగా ఉంటున్న ఇద్దరు తెలుగు మాజీ ఎంపీలపై కేంద్రం కన్నెర్ర చేసింది. ఇద్దరికీ భారీ జరిమానా విధించింది. 2014లో ఎంపీలుగా ఉన్న ఈ ఇద్దరు అప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఈ ఇద్దరు ఎంపీలు ఓడిపోయారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H4OD5J

Related Posts:

0 comments:

Post a Comment