న్యూఢిల్లీ: 16వ లోక్సభ ముగిసి 17వ లోక్సభకు ఎన్నిక కాకపోయినప్పటికీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాలో దర్జాగా ఉంటున్న ఇద్దరు తెలుగు మాజీ ఎంపీలపై కేంద్రం కన్నెర్ర చేసింది. ఇద్దరికీ భారీ జరిమానా విధించింది. 2014లో ఎంపీలుగా ఉన్న ఈ ఇద్దరు అప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఈ ఇద్దరు ఎంపీలు ఓడిపోయారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H4OD5J
పదవి లేదు ప్రభుత్వ బంగ్లాలో ఎలా ఉంటారు..తెలుగు రాష్ట్రాల మాజీ ఎంపీలకు భారీ జరిమానా
Related Posts:
వైట్ హౌజ్ లో వేద పఠనం..! కరోనా క్లిష్ట సమయంలో కీలక నిర్ణయం తీసుకున్న డోనాల్డ్ ట్రంప్..!!వాషింగ్టన్ /హైదరాబాద్ : అగ్ర రాజ్యంలో అధికారికి నివాసం వైట్ హౌస్ లో దేశాధినేత డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ఓ బృహత్కర కార్యక్రమానికి రూపకల్పన జరగింది. అద… Read More
ప్లేబాయ్ పాపం పండింది, 100 పోర్న్ వీడియోలు సీజ్ ?, క్రిమినల్, అమ్మాయిలు, ఆంటీల లొకేషన్ షేర్ !చెన్నై/ కన్యాకుమరి: అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని వారికి వల వేసి శారీరక సుఖంతో వారిని దగ్గర చేసుకుని రహస్యంగా నగ్న వీడియోల… Read More
వరంగల్ లో గుట్కా తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ దాడులు .. భారీగా గుట్కాలు స్వాధీనంపాన్ మసాలా ముసుగులో గుట్కాల తయారీ చేస్తూ విక్రయిస్తున్న వారిని వరంగల్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా ఇంటినే అడ్డాగా చేసుకుని గుట్కాలను… Read More
మద్యం షాపులను వెంటనే మూసివేయండి, ఒక్కరోజు దీక్షలో మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతక్కతెలంగాణ రాష్ట్రంలో తెరచిన మద్యం షాపులను వెంటనే మూసివేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. శనివారం మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కొమిరెడ్డి జ్యో… Read More
700 మంది కూలీలు అక్రమంగా ప్రవేశించారు, మిలియన్ జనాభాకు 3 వేల పరీక్షలు: ఏపీ సీఎం జగన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు ఎక్కువ నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే ఏ… Read More
0 comments:
Post a Comment