ఢిల్లీ : ఏడు రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ సజావుగా సాగుతోంది. ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. ఎండ పెరిగేలోపు ఓటు వేసేందుకు జనం ఉదయం నుంచే పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. పలువురు రాజకీయ నాయకులతో పాటు సెలబ్రిటీలు క్యూలైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీని పక్కనబెట్టి వైసీపీ,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DZpt7p
ఓటెత్తిన ప్రముఖులు..సజావుగా సాగుతున్న ఆరో దశ పోలింగ్..
Related Posts:
70వ గణతంత్ర దినోత్సవం: రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకుంటారంటే?జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత" ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు… Read More
గంటా పక్షిలా ఎగిరిపోతారు : వెన్నుపోటు పొడిపించుకొనే బలహీనుడిని కాదు : పవన్ సంచలనం..!ఒకనాటి ప్రజారాజ్యం నేత..నేటి టిడిపి మంత్రి గంటా పై జనసేన అధినేత పవన్ కళ్యాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. గంటా ను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్య… Read More
కువైట్లో ఘనంగా ఎన్టీఆర్ 23వ వర్ధంతి, ఘన నివాళులుతెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 23 వర్థంతి సందర్భంగా కువైట్లోని తెలుగుదేశం-కువైట్ అధ్యక… Read More
కువైట్-తెలుగుదేశం ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలుకువైట్: కువైట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ కువ… Read More
లైవ్: ఆంధ్రప్రదేశ్లో ఘనంగా ప్రారంభమైన 70వ గణతంత్ర వేడుకలుఆంధ్రప్రదేశ్లో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటల నుంచే విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. గణతంత్ర వేడు… Read More
0 comments:
Post a Comment