Saturday, February 8, 2020

నరేంద్ర మోడీకి కేసీఆర్ మిత్రుడేనా?: ఐసీయూలో ఆర్థిక వ్యవస్థంటూ చిదంబరం ఫైర్

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు. మోడీ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలోకి వెళ్లిందని అన్నారు. బంజారాహిల్స్‌లోని ముఫకంజా కళాశాలలో కేంద్ర బడ్జెట్, ఆర్థిక వ్యవస్థపై ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌లో ఆయన ప్రసంగించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38cvhaY

Related Posts:

0 comments:

Post a Comment