హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు. మోడీ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలోకి వెళ్లిందని అన్నారు. బంజారాహిల్స్లోని ముఫకంజా కళాశాలలో కేంద్ర బడ్జెట్, ఆర్థిక వ్యవస్థపై ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో ఆయన ప్రసంగించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38cvhaY
నరేంద్ర మోడీకి కేసీఆర్ మిత్రుడేనా?: ఐసీయూలో ఆర్థిక వ్యవస్థంటూ చిదంబరం ఫైర్
Related Posts:
సుప్రీంలో వాయిదా అనంతరం... అయోధ్య రామమందిరంపై రాహుల్ గాంధీ ఏమన్నారంటేన్యూఢిల్లీ: 2019 లోకసభ ఎన్నికలకు అయోధ్య రామ మందిరం ప్రధాన అంశం కాదని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం చెప్పారు. రామ మందిరంపై సుప్రీం కోర్టు వి… Read More
ఏపీపీఎస్సీలో డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఏపీపీఎస్సీ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డిప్యూటీ కలెక్టర్ పోస్టలుతో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది.… Read More
అందరి దృష్టి జనసేన వైపే..! ఏపి రాజకీయాల్లో ట్రంప్ కార్డ్ కానున్న పవన్..!!హైదరాబాద్ : ఏపీ రాజకీయాలు మళ్లి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. పటిష్టంగా ఉన్న అదికార టీడిపి, బలంగా ఉన్న ప్రతిపక్ష వైసీపి… Read More
2000 నోట్లు పుష్కలం.. రద్దు చేసే యోచన లేదు..!ఢిల్లీ : 2వేల రూపాయల నోట్లు క్రమేణా రద్దవుతాయంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు ఆర్థికశాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్. 2వేల రూపాయల నోట్ల ముద్రణ వి… Read More
అది కోడి కత్తి డ్రామా కాదు.. నారా వారి కత్తి డ్రామా అని త్వరలో తెలుస్తుందన్న వైసీపి మాజీ ఎంపీహైదరాబాద్ : ఏపి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడికి సంబందించి విచారణను ఎన్ఐఎ సంస్థకు అప్పగించడాన్ని పలువురు వైసీపి నేత… Read More
0 comments:
Post a Comment