సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియక ముందే జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. మరో రెండు దశల పోలింగ్ పూర్తికావాల్సి ఉన్నా ఇప్పటికీ జాతీయ పార్టీలు పొత్తుల బేరాలు మొదలుపెట్టాయి. బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా వైసీపీ చీఫ్ జగన్తో రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలురాగా.. తాజాగా కాంగ్రెస్ సైతం వైసీపీ, టీఆర్ఎస్తో బేరాలు కుదుర్చుకునే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E3OaQm
టీడీపీని పక్కనబెట్టి వైసీపీ, టీఆర్ఎస్తో కాంగ్రెస్ మంతనాలు జరపుతోందన్న వార్తలపై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
nagaraju: కదులుతోన్న డొంక.. కలెక్టర్, ఆర్డీవో పేర్లు తెరపైకి.. వరంగల్ నుంచి రూ.కోటి నగదుకీసర మాజీ తహశీల్దార్ నాగరాజు కోటి రూపాయల అవినీతి కేసు కీలక మలుపు తిరిగింది. విచారణలో నాగరాజు సంచలన విషయాలు వెల్లడించారు. నిందితుల కస్టడీ వాంగ్మూలాన్ని… Read More
క్వారంటైన్లో ఉన్న రోగులకు రూ. 2 వేలు ఇవ్వలేదే?: ఏపీ సర్కారును చంద్రబాబు నిలదీతఅమరావతి: రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. కరోనా విషయంలోఏపీ … Read More
ప్రకాశం వైసీపీలో మరో చిచ్చు- కరణం, పోతులపై పార్టీ పెద్దలకు ఆమంచి ఫిర్యాదుచీరాల : ప్రకాశం జిల్లా వైసీపీలో మరో వర్గ పోరు బయటపడింది. చీరాల కేంద్రంగా ఆమంచి, కరణం, పోతుల వర్గాల మధ్య పోరు ఎప్పటి నుంచో పోరు సాగుతోంది. కానీ తాజాగా … Read More
ఏపీలో వరుసగా ఎనిమిదోరోజు 10 వేల కేసులు- 75 మంది మృతి...తూర్పున కల్లోలం...ఏపీలో కరోనా కల్లోలం నిరాటంకంగా కొనసాగుతోంది. పది రోజుల క్రితం కాస్త శాంతించాయని భావించినా కొత్త కేసుల ఉధృతి మళ్లీ పెరిగింది. వరుసగా ఎనిమిదోరోజు రాష్ట్… Read More
చైనాకు నిద్ర లేకుండా చేసిన భారత ఆర్మీ: ఫింగర్ 4 ఆధీనంలో ఉన్నా ఏంచేయలేని డ్రాగన్న్యూఢిల్లీ: కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా బలగాలకు ఎప్పటికప్పుడు గట్టి సమాధానమే చెబుతోంది భారత సైన్యం. మూడ్రోజుల క్రితం మన సరిహద్దులోకి దూసుకొచ్చేందు… Read More
0 comments:
Post a Comment