కరీంనగర్ : తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నెత్తురోడాయి. అటు కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరువకముందే.. కరీంనగర్ జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. నుస్తులాపూర్ దగ్గరలోని రాజీవ్ రహదారి రక్తసిక్తమైంది. ఆదివారం ఉదయం ఆ రూట్లో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 20 మంది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WCQBjX
నిన్న కర్నూలు.. నేడు కరీంనగర్.. నెత్తురోడుతున్న రహదారులు
Related Posts:
కక్ష సాధింపులకు దిగితే సహించం .. ఏపీ సర్కార్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తుందని ఆయన ఆగ్… Read More
ఆర్మీ చట్ట సవరణకు పాక్ సిద్ధం: కుల్భూషణ్ సివిల్ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చా..?ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని ఇమ్రాన్ ఖాన్ సర్కార్ తమ దేశ ఆర్మీ చట్టాన్ని త్వరలో సవరించనుంది. ఒక వేళ ఆర్మీ చట్ట సవరణ జరిగితే ఆ జైలులో గూఢచర్యం కింద శి… Read More
అయోధ్య తీర్పుపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు.. యువకుడి అరెస్ట్ఇండోర్: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై అభ్యంతరకర, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చే… Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె, మరింత జఠిలం.. లేబర్ కమీషనర్కు బదిలీ కోరిన ప్రభుత్వం..18కి వాయిదా,ఆర్టీసీ సమ్మె మరింత కాలయాపన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు సూచించినట్టుగా సుప్రిం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీకి రాష్ట్రప్రభుత్వం అం… Read More
ప్రభుత్వ విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు ..ఆర్టీసీ సమ్మెపై జయప్రకాష్ నారాయణ్ కీలక వ్యాఖ్యలుఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో కేసు కొనసాగుతుంది. నేడు తుది తీర్పు ఇస్తారని అంతా భావించినా తీర్పు రేపటికి వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం. ఇప్ప… Read More
0 comments:
Post a Comment