టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయసాయి రెడ్డి మీద ఏ చిన్న అవకాశం దొరికినా నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు సీఎం జగన్మోహన్ రెడ్డి పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా తెలుగు మీడియం తీసివేత నిర్ణయం తప్పని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న నేపధ్యంలో అధికార పక్షానికి చెందిన నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33dp23q
ఫినాయిల్ విజయసాయి రెడ్డి గారూ.. అంత మాట్లాడి మరచిపోతారా ? బుద్దా వ్యంగ్యం
Related Posts:
ఇంటర్ ఇంత రచ్చ చేసింది..! టెన్త్ ఎంత చెత్త చేస్తుందో..! త్వరలో ఎస్సెస్సీ ఫలితాలు..!!హైదరాబాద్: ఇంటర్ ఫలితాల పరిణామాల నుండి పూర్తిగా తేరుకోక ముందు మరో ఫలితం రాబోతోంది. ఈ ఫలితాలు ప్రభుత్వాన్ని ఎంత అతలాకుతలం చేస్తుందోననే ఆసక్తి సర్వత్రా … Read More
కాళేశ్వరం వెట్ రన్ సక్సెస్ .. ట్వీట్ కే పరిమితం అయిన హరీష్ రావుకాళేశ్వరం ప్రాజెక్టులోని ఆరో ప్యాకేజీలో మొదటి పంపు వెట్ రన్ విజయవంతం అయ్యింది . మొదటి పంపు వెట్ రన్ సక్సెస్ కావడం పట్ల మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి… Read More
చంద్రబాబు దోపిడీలు , దొంగతనాలను మనవడు దేవాన్ష్ ప్రశ్నిస్తాడు ... విజయసాయి ఫైర్టీటీడీ 1,381 కేజీల బంగారం పై తనదైన శైలిలో స్పందించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి .టీటీడీ బంగారం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా బయటకొచ్చిందని ప్రశ్న… Read More
తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన గుర్తుల గోల .. ఒకటి కాదు రెండు గుర్తులుతెలంగాణలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ తెలంగాణ నేతల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్. ప… Read More
కిషన్ రెడ్డికి మరోసారి బెదిరింపు కాల్ : పోలీసులకు ఫిర్యాదుహైదరాబాద్ : బీజేపీ నేత, కిషన్ రెడ్డికి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి నీ అంతు చూస్తాన… Read More
0 comments:
Post a Comment