మహారాష్ట్రలో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలతో మనస్తాపం చెందిన శివసేన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదనే బాధతో శివసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకొన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో చోటుచేసుకొన్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వాషింలోని ఉమారీ గ్రామానికి చెందిన రమేష్ బాబు జాదవ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pRuNGo
మహా సంక్షోభం: ఉద్దవ్ సీఎం కాలేదని.. బ్లేడ్తో కోసుకొని.. ప్రాణాలకు తెగింపు
Related Posts:
సురేశ్కు ఉరిశిక్ష విధించేలా విచారణ..? ఇతరుల సహకారంపై సీపీ ఆరా, విజయ భర్త ఉన్నతోద్యోగే..అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై విచారణ జరుగుతుందని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. నిందితుడు సురేశ్ తమ అదుపులోనే ఉన్నారన… Read More
చంద్రబాబు కష్టం పగోడికీ రాకూడదు: ‘ప్యాకేజీ స్టార్’ అంటూ పవన్పై విజయసాయి తీవ్ర విమర్శలుఅమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు.… Read More
రెండు వారాలు చూస్తాం..టెంట్లు వేస్తాం: అవంతి..కన్నబాబు అలా ఉండేవారు: సీఎస్ పై వేటు దేనికి: పవన్ ఫైర్తాను ఇసుక సమస్య..భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందుల గురించి మాట్లాడితే వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస… Read More
తాజ్మహల్కు భారీగా మరమత్తులు...అప్పటి అందాలు ఇక కనిపించవా..?ఆగ్రా: తాజ్మహల్ అద్భుతమైన కట్టడం. ప్రేమకు చిహ్నంగా అప్పటి మొఘల్ చక్రవర్తి షాజహాన్ దక్షిణ యమునా తీరంలో ఈ కట్టడాన్ని నిర్మించారు. 1632లో ప్రారంభించి 16… Read More
TSRTC STRIKE:టెంపరరీ డ్రైవర్లు, కండక్టర్లను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు, పోలీసులతో వాగ్వివాదంఆర్టీసీ కార్మికుల సమ్మె 31వ రోజుకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి లోపు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ అల్టిమేటం జారీచేయడంతో కొందరు ఉద్యోగులు చేరుతున్నా… Read More
0 comments:
Post a Comment