ఢిల్లీ: గుజరాత్లోని అహ్మదాబాదులో ట్రంప్ మోడీ "నమస్తే ట్రంప్" సమావేశం అచ్చం గతేడాది హూస్టన్లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలానే ఉంటుందని అన్నారు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీష్ కుమార్. ట్రంప్ భారత పర్యటన కోసం ఆతురతతో ఎదురు చూస్తున్నట్లు రవీష్ కుమార్ చెప్పారు. ట్రంప్ భారత పర్యటనతో ప్రపంచదేశాలకు భారత్కు మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం అవుతుందని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v139ck
ట్రంప్ భారత పర్యటన షెడ్యూల్: ఆ రెస్టారెంటుకు వెళ్లనున్న అగ్రరాజ్యం అధినేత
Related Posts:
తమ్మినేని నోటి వెంట జగన్ మనసులో మాట ? తాను బయట పడలేక స్పీకర్ తో చెప్పించారా.. !ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న తీర్పులపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయితే ప్రభుత్వమే స్పీకర… Read More
టాప్ త్రీకి చేరువలో ఇండియా..కరోనా కేసులలో రష్యాకు దగ్గరగా...24గంటల్లో 22,771 కేసులుకరోనా మహమ్మారి ప్రపంచంపై పంజా విసురుతోంది. తన ప్రతాపం చూపిస్తోంది. ఇక భారతదేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరు టెన్షన్ పుట్టిస్తోంది. … Read More
ఎవరి పిచ్చి వారికి ఆనందం: బంగారంతో ఫేస్ మాస్క్.. టాక్ ఆఫ్ ది టౌన్గా శంకర్పూణే: ఒకొక్కరికి ఒక్కో రకమైన పిచ్చి ఇష్టం ఉంటుంది. గతంలో ముంబైలో ఓ వ్యక్తి తను ఒంటిపై వేసుకునే దుస్తుల నుంచి ధరించే వస్తువుల వరకు అన్నీ బంగారంతోనే ఉండ… Read More
హైదరాబాద్ ను ఖాళీ చేయిస్తున్న కరోనా .. రద్దీ లేని రోడ్లు.. భయం గుప్పిట్లో హైదరాబాదీలుహైదరాబాద్ ఖాళీ అవుతోంది.హైదరాబాద్ లో కరోనా కేసులు విజృంభిస్తున్న తీరు నగరవాసులకు ఊపిరాడనివ్వడం లేదు. ఫలితంగా సొంత ఊర్లకు చాలా మంది ఇప్పటికే వెళ్ళిపోగా… Read More
మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా- నిజమేనంటూ వీడియో రిలీజ్-భయపడొద్దంటూ భరోసా...బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు తాజాగా కరోనా సోకింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ఎమ్మెల్యేగా పనిచేసిన మాణిక్యాలరావ… Read More
0 comments:
Post a Comment