ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న తీర్పులపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయితే ప్రభుత్వమే స్పీకర్ తో ఈ వ్యాఖ్యలు చేయించిందా అన్న చర్చ జరుగుతోంది. స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యల దుమారం ... దారుణం, క్షమాపణ చెప్పాలని స్పీకర్ ను టార్గెట్ చేసిన టీడీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DaASUD
తమ్మినేని నోటి వెంట జగన్ మనసులో మాట ? తాను బయట పడలేక స్పీకర్ తో చెప్పించారా.. !
Related Posts:
పాక్ వక్రబుద్ధి ... భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసి కొన్ని గంటలైనా కాక ముందే కవ్వింపు చర్యలుభారత్ సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్ర మూకలను అంతమొందించింది. పుల్వామా ఘటనకు ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ ఉగ్రమూకలను అంతమొందించి పది గంటలైనా కాకముందే… Read More
జగన్ కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం : ఆ ఇంటి పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!వైసిపి అధినేత జగన్ అమరావతి సమీపంలోని తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసారు. 8.19 గంటలకు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం… Read More
క్యూ\"నెట్\" లో సెలబ్రిటీలు.. నటీనటులు, క్రికెటర్లకు మల్టీ లెవెల్ ఉచ్చుహైదరాబాద్ : ప్రకటనలతో లక్షలు కోట్లు సంపాదిస్తారు నటీనటులు, క్రికెటర్లు. వాళ్లకేంటి.. ఒక్క యాడ్ లో నటిస్తే బోలెడు డబ్బులు వస్తాయని అనుకుంటాము. కానీ చాల… Read More
సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బిజెపి వస్తే : పీపుల్స్ అలయెన్స్ పైనే దృష్టి : ఢిల్లీ కి చంద్రబాబు..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు. కేంద్రంలోని నాన్ బిజెపి పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. మరో వారంలో ఎన్నికల షెడ్యూల్ రానున్న పరిస… Read More
పాక్కు చెప్పి చూశాం వినలేదు ..ఇప్పుడు అనుభవిస్తోంది: సర్జికల్ స్ట్రైక్స్ పై చైనాలో సుష్మాచైనా: పుల్వామా ఉగ్రదాడుల తర్వాత భారత్ పాక్ పై చేసిన సర్జికల్ స్ట్రైక్స్ 2 సమర్థించుకున్నారు విదేశాంగా మంత్రి సుష్మా స్వరాజ్. ప్రస్తుతం చైనాలో పర్యటిస్… Read More
0 comments:
Post a Comment