Friday, October 23, 2020

సైనికులను అవమానిస్తున్నారు: ప్రధాని మోడీపై రాహుల్ ఫైర్, చైనా సైనికుల చొరబాటు.?

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన బీహర్ నావడ జిల్లా హిసువాలో ప్రచారం నిర్వహించారు. చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించలేదని మోడీ కామెంట్ చేయడంపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు సైనికులను అవమానించేలా ఉన్నాయని చెప్పారు. స్నేహం పరువు తీసిన ట్రంప్ - గోడ కట్టినా ‘కంపు ఇండియా’

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IVWJSt

Related Posts:

0 comments:

Post a Comment