‘‘గడిచిన రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురిసి, చాలా ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇంతటి విపత్తు సమయంలోనూ సీఎం జగన్, ఆయన మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. వానలు ప్రారంభమయ్య నాటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ఏపీ సీఎంను పిలిపించి మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jsIYHn
Friday, October 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment