బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉన్నారు మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్. ఎన్నికల్లో విక్టరీ తమదేనని... ఎన్డీయేని మట్టికరిపించడం ఖాయమని చెప్తున్నారు. తాజా ఎన్నికల ర్యాలీలో తేజస్వి మాట్లాడుతూ.. నవంబర్ 9న తన తండ్రి,మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బెయిల్పై జైలు నుంచి విడుదలవుతున్నారని చెప్పారు. ఆ మరుసటిరోజే.. అంటే ఎన్నికల ఫలితాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J2L0BT
Friday, October 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment