Tuesday, April 23, 2019

లోక్‌సభ ఎన్నికలు 2019: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ

ఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా  దేశంలో మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూలైన్లలో నిల్చున్నారు. తొలి రెండు దశల్లో ఇప్పటికే 70శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. ఇక మంగళవారం జరగనున్న మూడో దశ పోలింగ్‌లో మొత్తం 13 రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల ఓటర్లు తమ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IB15x8

0 comments:

Post a Comment