అధికార వైసీపీ శ్రేణుల అరుపులు.. కేకలు.. కోడుగుడ్లు, చెప్పులతో దాడులు.. పెట్రోల్ బాటిళ్లతో ఆత్మహత్యాయత్నం బెదింరింపుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తలపెట్టిన ఉత్తరాంధ్ర పర్యటన రద్దయింది. రెండ్రోజుల పర్యటన కోసం గురువారం విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది. సాయంత్రం చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసులు.. రాత్రికి ఆయనను విమానం ఎక్కించడంతో హైడ్రామా ముగిసినట్లయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32x38sZ
బలవంతంగా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించి.. చంద్రబాబును పంపిన విశాఖ పోలీసులు.. ముగిసిన హైడ్రామా..
Related Posts:
భారత్కు మొదలైన అమెరికా కరోనా సాయం- ఢిల్లీకి భారీ విమానంలో సామాగ్రి, వ్యాక్సిన్లుభారత్లో కరోనా రెండో దశ నేపథ్యంలో చేస్తానన్న సాయాన్ని అమెరికా ప్రారంభించింది. గతంలో భారత్ తమకు చేసినట్లుగానే ఈసారి వారికి సాయం అందిస్తామన్న అధ్యక్షుడ… Read More
ఏపీలో పరీక్షల రగడ : టీడీపీ ఫైట్ , జగన్ సర్కార్ నిర్ణయంపై తల్లిదండ్రుల పిల్, హైకోర్టులో పంచాయితీఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోటెన్త్,ఇంటర్ పరీక్షల రగడ చిలికి చిలికి గాలివానగా మారింది.పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్ష టిడిపితో పాటుగా కొందరు విద్యార్థుల తల… Read More
తెలంగాణలో పెరిగిన కరోనా మరణాలు: ‘18ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇప్పుడే కాదు’హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, గత రెండు మూడు రోజులతో పోలిస్తే బుధవారం కొత్త కరోనా కేసులు కొంతమేర తగ్గాయి. అ… Read More
ఒక్క నిమిషంలోనే 27 లక్షల మంది, ఒక్క రోజులో 1.33 కోట్ల మంది వ్యాక్సిన్ కోసం దరఖాస్తున్యూఢిల్లీ: ఏప్రిల్ 28 నుంచి 18 ఏళ్లుపైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు అవకాశం కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంత… Read More
IT Hub: కరోనా పాజిటివ్, 3 వేల మంది ఎస్కేప్, కేటుగాళ్లు ఎక్కడున్నారు ?, కొంపలు ముంచేశారు !బెంగళూరు/ చెన్నై: భారత దేశంలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ దెబ్బతో ముంబాయి, ఢిల్లీ నగరాలు కరో… Read More
0 comments:
Post a Comment