ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్నవేళ.. జమ్మూకాశ్మీర్లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతుండటం అందరినీ కలవరపెడుతోంది. పది రోజుల కిందటే పాక్ సరిహద్దుకు దగ్గర్లోని పుల్వామా జిల్లా నేవాలో సీఆర్పీఎఫ్ క్యాంప్ను బాంబులతో ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన టెర్రరిస్టులు.. ఇవాళ ఏకంగా శ్రీనగర్ సిటీలోనే భీభత్సం సృష్టించారు. అదనుచూసి..శ్రీనగర్ సిటీలోని చారిత్రక లాల్ చౌక్ వద్ద ప్రతాప్ పార్కులో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GOxwoW
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి.. ప్రఖ్యాత లాల్చౌక్ వద్ద బీభత్సం..
Related Posts:
యూటర్న్ అంకుల్! ఆధారాలున్నాయా?: చంద్రబాబు విశాఖ పర్యటనపై మంత్రి, ఎంపీ సెటైర్లుఅమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. చంద్రబాబు వి… Read More
ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? ఎయిర్లైన్స్దా?: ‘మధ్య సీటు’పై కడిగిపారేసిన సుప్రీంకోర్టున్యూఢిల్లీ: విమానాల్లో మధ్య సీటును కూడా బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించడం పట్ల సుప్రీంకోర్టు.. కేంద్రం, విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏపై ఆగ్రహం … Read More
ఎప్పుడూ చూడలేదే!: బెంగళూరులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం(వీడియో)బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వేగంగా వీచిన ఈదురుగాలులకు బీటీఎం లేఅవుట్లో పలు చెట్లు కూలిపోయాయ… Read More
చెరువు మట్టి అక్రమంగా: తహశీల్దార్ను బెదిరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే: కేసు: అజ్ఙాతంలోశ్రీకాకుళం: వేసవి ఎండల ధాటికి గ్రామానికి సాగునీటిని అందించే చెరువు ఎండిపోగా.. అందులో ఉన్న మట్టిని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారు తెలుగుదేశం పార్ట… Read More
డా.సుధాకర్ కోసం టీడీపీ ‘చలో విశాఖ’.. ‘బేరసారాల’పై మంత్రి సురేశ్ సవాలు..మాస్కుల వివాదంలో సస్పెన్షన్కు గురైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రస్త… Read More
0 comments:
Post a Comment