Tuesday, February 11, 2020

సీఎం జగన్ కీలక నిర్ణయం.. రాజధాని, మండలి రద్దుపై కేంద్రంతో సంప్రదింపులు.. మోదీ, షాతో భేటీ

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుపై పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అంశంతోపాటు శాసన మండలి రద్దు, ఇతర ముఖ్యాంశాలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని డిసైడయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఏపీ సర్కారు మంగళవారం ఒక ప్రకటన జారీచేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tSDD8M

0 comments:

Post a Comment