మెట్రో రైలు నిర్మాణంలో కేంద్రం ప్రాధాన్యతను మెట్రో అధికారులు విస్మరించడాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. మెట్రో నిర్మాణానికి కేంద్రం రూ.1200 కోట్లు ఇస్తే.. కనీసం హోర్డింగుల్లో ఎక్కడా ప్రధాని ఫోటో పెట్టలేదని మండిపడ్డారు. ఆఖరికి స్థానిక ఎంపీని అయిన తనను మెట్రో ప్రారంభోత్సవానికి పిలవరా అని ప్రశ్నించారు. మెట్రో ప్రారంభోత్సవాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tZRjyK
ఇంకోసారి నిధుల కోసం కేంద్రం వద్దకు రావద్దు.. మెట్రో అధికారులకు కిషన్ రెడ్డి హెచ్చరిక..
Related Posts:
అలుముకున్నవి కారు మబ్బులు కాదు.!కరోనా మబ్బులు.!తరిమికొట్టడమా.?తడిసి పోవడమా.?హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కరోనా మహమ్మారి గంటగంటకు విస్తరిస్తోంది. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న… Read More
గాంధీలో మరో దారుణం.. కరోనా పేషెంట్ డెడ్ బాడీ మాయం.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం..గాంధీ ఆస్పత్రి చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఓవైపు సదుపాయాలు,సౌకర్యాలు సరిగా లేవని అక్కడ చికిత్స పొందుతున్న పేషెంట్ల ఆడియో టేపులు లీకవడం ఆందోళన ర… Read More
గర్బిణీకి డెలివరీ: రిపోర్టులో కరోనా పాజిటివ్, వైద్యుడు, ఏడుగురు నర్సులు హోం క్వారంటైన్కరోనా వైరస్ ఎక్కడ, ఎప్పుడూ ఎలా ఎవరి నుంచి సోకుతుందో అర్థం కావడం లేదు. అయితే ఇటీవల గుంటూరులో ఓ గర్బిణీ.. నిండుచూలాలు. డెలివరీ సమయం కావడంతో జీజీహెచ్ వద్… Read More
Lockdown:ఆన్ లైన్ క్లాసులు బ్యాన్, అధిక ఫీజులు అంటే ప్రిన్సిపాల్,టీచర్ల తోలు తీస్తాం,సీఎం వార్నింగ్బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో అన్ని వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. దేశంలో లాక్ డౌన్… Read More
మరోసారి సంపూర్ణ లాక్ డౌన్.. సోషల్ మీడియాలో బిగ్ బాంబ్.. వాస్తవమేనా..?దేశంలో కరోనా కేసులు,మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు నెలల లాక్ డౌన్ సత్ఫలితాన్ని ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ఆర్థిక… Read More
0 comments:
Post a Comment