మెట్రో రైలు నిర్మాణంలో కేంద్రం ప్రాధాన్యతను మెట్రో అధికారులు విస్మరించడాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. మెట్రో నిర్మాణానికి కేంద్రం రూ.1200 కోట్లు ఇస్తే.. కనీసం హోర్డింగుల్లో ఎక్కడా ప్రధాని ఫోటో పెట్టలేదని మండిపడ్డారు. ఆఖరికి స్థానిక ఎంపీని అయిన తనను మెట్రో ప్రారంభోత్సవానికి పిలవరా అని ప్రశ్నించారు. మెట్రో ప్రారంభోత్సవాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tZRjyK
ఇంకోసారి నిధుల కోసం కేంద్రం వద్దకు రావద్దు.. మెట్రో అధికారులకు కిషన్ రెడ్డి హెచ్చరిక..
Related Posts:
మమ్మల్ని క్షమించండి..! నరమేధం పై న్యూజీలాండ్ వాసుల వేడుకోలు..!!క్రైష్టు చర్చ్/ హైదరాబాద్ : అత్యంత శాంతియుతమైన దేశాల్లో రెండో స్థానంలో ఉండి, ప్రశాంతతకు మారు పేరైన దీవుల సముదాయం న్యూజిలాండ్లోని రెండు మసీదుల్లోకి … Read More
నేను బతికే ఉన్నాను ఆరోగ్యంగానే ఉన్నా: పుల్వామా దాడులను కొనియాడిన మసూద్పాకిస్తాన్ : గతకొద్దిరోజుల క్రితం జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ అనారోగ్యంతో మృతి చెందారనే వర్తా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇలాంటి పుకార్లకు చెక్ పెడుత… Read More
ఆదాల..వంగా గీత వైసిపి లో చేరిక : ఆ ఇద్దరూ అక్కడి నుండే పోటీ : నెల్లూరు టిడిపి లో కలకలం..!వైసిపి లో చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటం..ఎన్నికల సమయం దగ్గర పడుతుండటం తో అభ్యర్దుల కసరత్తు తుది దశకు చేరుకు… Read More
వీడియో వైరల్: నోరు జారిన సెనేటర్... కోడిగుడ్డుతో దాడిమెల్ బోర్న్: ఆస్ట్రేలియా సెనేటర్ ఫ్రేజర్ అన్నింగ్కు చేదు అనుభవం ఎదురైంది. అనవసరంగా నోరు జారడంతో ఓ యువకుడు అతనిపై కోడిగుడ్డుతో దాడి చేశాడు. శుక్రవారం … Read More
కశ్మీర్లో ఘాతుకం: మహిళా పోలీస్ అధికారిని కాల్చి చంపిన మిలిటెంట్లుజమ్ముకశ్మీర్ : కశ్మీర్లో మరోసారి తుపాకుల మోత వినిపించింది. దక్షిణ కశ్మీర్లోని షోపియన్ జిల్లాలోని వేహిల్ ఏరియాలో మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఇం… Read More
0 comments:
Post a Comment