Saturday, February 15, 2020

విషాదం: స్కూలు బస్సులో చెలరేగిన మంటలు..నలుగురు విద్యార్థులు సజీవదహనం

సంగ్రూర్/పంజాబ్: పంజాబ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సంగ్రూర్ జిల్లాలో శనివారం ఓ స్కూలు బస్సులో మంటలు చెలరేగాయి. లాంగోవాల్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 12 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం నలుగురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం అయితే అధికారికంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vE4BkM

Related Posts:

0 comments:

Post a Comment