సంగ్రూర్/పంజాబ్: పంజాబ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సంగ్రూర్ జిల్లాలో శనివారం ఓ స్కూలు బస్సులో మంటలు చెలరేగాయి. లాంగోవాల్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 12 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం నలుగురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం అయితే అధికారికంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vE4BkM
Saturday, February 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment