ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ పై తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్ పడింది. తెలంగాణ ఎన్నికల సమయంలో పో లింగ్ కు ముందే ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని చెప్పారు. ఫలితాలు తారు మారు కావటంతో..ఆయన కొద్ది రోజులు మీడియా కు దూరంగా ఉన్నారు. తాజాగా, ఓ కీలక నిర్ణయం తీసుకున్న ట్లు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GoxR2j
లగడపాటి సంచలన నిర్ణయం : ఆక్టోపస్ పై తెలంగాణ ఎఫెక్ట్..!
Related Posts:
బెదిరిస్తే భయపడొద్దు .. ప్రభుత్వ సలహాదారు రాజీనామాపై కూడా ..రఘురామ సంచలనంనరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ వేదికగా ఏపీ ప్రభుత్వ వైఖరిపై , అలాగే వైసీపీ నేతల తీరుపై పలు అంశాలను ప్రస్తావించారు . బెదిరింపులకు ఎవరూ&nbs… Read More
మహబూబాబాద్ కలెక్టర్కు కరోనా పాజిటివ్.. మంత్రుల్లో టెన్షన్...మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కరోనా వైరస్ బారినపడ్డారు. గత రెండు రోజులుగా స్వల్ప అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు మంగళవారం(అగస్టు 25) కర… Read More
కేరళ సెక్రటేరియట్లో అగ్ని ప్రమాదం.... ఆ ఆధారాలను మాయం చేసే కుట్ర...?తిరువనంతపురంలోని కేరళ సచివాలయంలో మంగళవారం(అగస్టు 25) అగ్నిప్రమాదం సంభవించింది. సచివాలయంలోని నార్త్ బ్లాక్లో ఉన్న ప్రోటోకాల్ సెక్షన్ డిపార్ట్మెంట్లో… Read More
అమానుషం: మహిళ మృతి!, కరోనా అనుమానంతో జేసీబీలో స్మశానానికిహైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా మానవ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే వారిని ఒంటరి చేస్తూ.. వారిని మరింతగా కుంగదీస్తు… Read More
యముణ్ని ఎదిరించిన 4ఏళ్ల బాలుడు - రాయ్ గఢ్ దుర్ఘటనలో 13మృతి - ఇంకా శిథిలాల్లోనే -మోదీ విచారంమహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లా మహద్ పట్టణంలో ఐదంతస్తుల భవంతి కుప్పకూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 అగ్నిమాపక ద… Read More
0 comments:
Post a Comment