ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ అన్నింటిని అమ్మేస్తున్నారని.. ఏదో ఒకరోజు మోదీ తాజ్మహల్ను కూడా అమ్మేస్తారని విమర్శించారు. మేకిన్ ఇండియా అంటూ మంచి నినాదం ఇచ్చారని... కానీ ఆచరణలో మాత్రం అదేమీ కనిపించడం లేదన్నారు.ఆగ్రాలో కొత్తగా ఇంతవరకు ఒక్క ఫ్యాక్టరీని కూడా నెలకొల్పలేకపోయారని ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3809m6H
ఏదో ఒకరోజు మోదీ తాజ్మహల్ను కూడా అమ్మేస్తాడు : రాహుల్ సెటైర్స్
Related Posts:
జనసేన ప్రచార రథాలు సిద్ధం.. రోజుకు 170 గ్రామాల్లో క్యాంపెయిన్మంగళగిరి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. టీడీపీ, వైసీపీల్లో జంపింగ్ లు కొనసాగుతుంటే.. జనసేన మాత్రం ఓ అడుగు ముందుకేసింది. ప్రచారపర్వానిక… Read More
అమిత్ షా OROPకి ODOMOSతో కౌంటర్ ఇచ్చిన ఒమర్ అబ్దుల్లా..ఇంతకీ ఓడోమస్ అంటే ఏమిటి..?వన్ ర్యాంక్ వన్ పెన్షన్(OROP) అంటే కాంగ్రెస్కు"వన్ రాహుల్ గాంధీ వన్ ప్రియాంకా గాంధీ" అని అమిత్ షా కొత్త భాష్యం చెప్పిన కొన్ని గంటల్లోనే జమ్మూ కశ్మీర్… Read More
బీరు ప్రియులకు శుభవార్త..! అతి చౌకగా బీరును అందుబాటులోకి తెచ్చిన ఏపీ సర్కార్..!!అమరావతి/ హైదరాబాద్ : బీరు ప్రియులకు శుభవార్త అందిస్తోంది ఏపి ప్రభుత్వం. ఎండా కాలం సమీపిస్తున్న తరుణంలో ఉదయం అంతా పని చేసి సాయంత్రం కాగానే నోట్… Read More
'మోడీ బయోపిక్' షూటింగ్ ప్రారంభం.. ఎన్నికల్లోగా రిలీజ్?అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ చిత్ర నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. సోమవారం నాడు ఆ సినిమా.. సెట్స్ పైకి వెళ్లింది. ఇటీవల ఫస్ట్ లుక్ వ… Read More
ఇద్దరు బిడ్డలకు కోల్పోయాను : అప్పుడు టిడిపి తిరస్కరించింది: పురంధేశ్వరి ప్రశ్నలివే..!కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తన పై టిడిపి చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. తన కుటుంబం గురిం చి చేస్తున్న ప్రచారం పై ఆవేదన తో ఓ ప్ర… Read More
0 comments:
Post a Comment