Wednesday, August 26, 2020

తమిళనాడు బోర్డర్‌లో సినీ ఫక్కీలో దోపిడీ- లారీ ఆపి రూ.7 కోట్ల విలువైన సెల్‌ఫోన్ల చోరీ..

ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో సినీ ఫక్కీలో ఓ దోపిడీ జరిగింది. ఇందులో అచ్చుగుద్దినట్లు సినిమా తరహాలోనే ఆగంతకులు సెల్‌ఫోన్ల స్టాక్‌తో వెళ్తున్నలారీని ఆపి రూ. 7 కోట్ల విలువైన స్టాక్‌ను ఎత్తుకెళ్లారు. నగరి సమీపంలో జరిగిన ఈ ఘటన స్ధానికంగా తీవ్ర కలకలం రేపింది. లారీలో పూర్తి స్టాక్‌ను కాకుండా తమకు కావాల్సిన విలువైన సెల్‌ఫోన్లను మాత్రమే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YEkCDg

Related Posts:

0 comments:

Post a Comment