ప్రతీ కార్యం వెనక పరమార్థం ఉంటుంది. అసలు కార్యం ఒకటైతే దాని వెనక అర్థం మరొకటి ఉంటుంది. ఇది రాజకీయాల్లో కామన్. అవసరమనుకుంటే చిరకాల శతృవుతో నైనా స్నేహం చేయగలరు రాజకీయ నాయకులు. ఇక దేశ రాజకీయాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాం. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aZCz4c
Wednesday, August 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment