న్యూఢిల్లీ: దేశ రాజధాని వాసుల్లో అసెంబ్లీ ఎన్నికల పట్ల మొహం మొత్తినట్టు కనిపిస్తోంది. తమ అయిదేళ్ల భవిష్యత్తుకు దిశా నిర్దేవం చేసే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపినట్లు లేరు. సాయంత్రం 5 గంటల సమయానికి అర్ధ సెంచరీ మార్క్ను కూడా అందుకోలేకపోయింది పోలింగ్ పర్సంటేజ్. 44.52 శాతమే నమోదైంది. చివరి గంటలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bo3c2o
మరీ అంత బద్ధకమా?: అత్యంత మందకొడిగా పోలింగ్: సాయంత్రానికి 44.52 శాతమే
Related Posts:
వాహనదారులకు అలర్ట్: రేపట్నుంచి ‘ఫాస్టాగ్’, లేదంటే రెట్టింపు టోల్ ఫీ చెల్లించాల్సిందేనాగ్పూర్: వాహనాల వినియోగదారులు తక్షణమే ఫాస్టాగ్ విధానంలోకి మారాల్సిందేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇక ఎంత మాత్రమూ ఫాస్టా… Read More
14/02: సరిగ్గా ఈ రోజే మరోదాడికి యత్నం..?, ఉగ్ర కుట్ర భగ్నం, 7 కిలోల ఐఈడీ సీజ్పుల్వామాలో ముష్కరులు తెగబడి నేటితో రెండేళ్లు గడచిపోయింది. ఆ రోజును గుర్తుచేసుకొని ప్రతీ ఒక్కరు చీకటి రోజు అని అనుకున్నారు. ఇంతలో ముష్కరులు మరోసారి రెచ… Read More
వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?Click here to see the BBC interactive వీగర్ ముస్లింల జాతిని సమూలంగా తుడిచిపెట్టేసేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోదని ''విశ్వసనీయ సమాచారం''తో ధ్రువీక… Read More
ఎస్ఈసి ఆదేశాలపై కొడాలి నాని పిటీషన్ వాయిదా .. వీడియో ఫుటేజ్ పై కోర్టు అసంతృప్తిరాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు తనను మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాన… Read More
టీడీపీకి దిమ్మదిరిగే షాకిచ్చిన వైసీపీ: పచ్చపార్టీ 3 దశాబ్దాల కంచుకోటకు బీటలు!అనంతపురం: తాజాగా జరిగిన రెండు దశల పంచాయతీ ఎన్నికల్లో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించింది. తొలి దశ, రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ … Read More
0 comments:
Post a Comment