Saturday, February 8, 2020

మరీ అంత బద్ధకమా?: అత్యంత మందకొడిగా పోలింగ్: సాయంత్రానికి 44.52 శాతమే

న్యూఢిల్లీ: దేశ రాజధాని వాసుల్లో అసెంబ్లీ ఎన్నికల పట్ల మొహం మొత్తినట్టు కనిపిస్తోంది. తమ అయిదేళ్ల భవిష్యత్తుకు దిశా నిర్దేవం చేసే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపినట్లు లేరు. సాయంత్రం 5 గంటల సమయానికి అర్ధ సెంచరీ మార్క్‌ను కూడా అందుకోలేకపోయింది పోలింగ్ పర్సంటేజ్. 44.52 శాతమే నమోదైంది. చివరి గంటలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bo3c2o

Related Posts:

0 comments:

Post a Comment