Sunday, February 9, 2020

21 మంది ప్రాణాలు తీసిన సైకో సైనికుడు హతం: కాల్చి చంపిన భద్రతా దళాలు

బ్యాంకాక్: థాయిలాండ్‌లో శనివారం సాయంత్రం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపి సుమారు 21 మంది ప్రజల ప్రాణాలు తీసిన సైకో సైనికుడు సర్జంట్ మేజర్ జక్రపంత్ తొమ్మాను ఆదివారం ఉదయం రక్షణ దళాలు మట్టెబెట్టాయి. నఖోన్ రట్చసిమా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UDfYnR

Related Posts:

0 comments:

Post a Comment