ఢిల్లీ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మైనింగ్ ఉచ్చులో చిక్కుకోనున్నారా? ఇసుక తవ్వకాలతో ఆయనకు సంబంధం ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సీబీఐ ఆరోపణలు ఊతమిస్తున్నాయి. మైనింగ్ అక్రమాల్లో అఖిలేశ్ పాత్ర ఉందనేది సీబీఐ వాదన. ఈమేరకు ఆయన విచారణ ఎదుర్కొనే అవకాశముంది.ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ఢిల్లీతో పాటు దాదాపు 12
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C5EPWx
అఖిలేశ్ మెడకు 'ఇసుక' ఉచ్చు! టార్గెట్.. వయా కలెక్టర్ చంద్రకళ
Related Posts:
అవెంజర్స్ ఎండ్గేమ్: థియేటర్లో యువకుడిపై దాడి: జాతీయ గీతాన్ని అవమానించినందుకు!బెంగళూరు: థియేటర్లో జాతీయ గీతాన్ని ప్రదర్శించే సమయంలో ప్రేక్షకులందరూ లేచి నిల్చుంటారు. జాతీయ గీతాన్ని గౌరవిస్తారు. దీనికి భిన్నంగా వ్యవహరి… Read More
ఓటెత్తిన ప్రముఖులు..సజావుగా సాగుతున్న ఆరో దశ పోలింగ్..ఢిల్లీ : ఏడు రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ సజావుగా సాగుతోంది. ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహం చూపుతున్నారు. ఎండ పెరి… Read More
ఊపిరితీసిన ప్రేమ : యువతి కోసం ఆందోళన, మరునాడే మృతిఒంగోలు : ప్రేమించనని చెప్పాడు ... యువతి ఇంటి ముందు ఆందోళన చేపట్టాడు. తెల్లవారే విగతజీవిగా మారడంతో .. అతనిది హత్య .. లేదా ఆత్మహత్య అనే అనుమానాలు కలుగుత… Read More
40 సీట్లు దాటితే ఉరేసుకుంటావా : మోదీకి ఖర్గే సవాల్న్యూఢిల్లీ : ఎన్నికల సమరంలో నేతల మధ్య మాటలదాడి తీవ్రస్థాయికి చేరింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. గత లోక్ సభ… Read More
బీహార్లో బీజేపీ అభ్యర్థిపై కర్రలతో దాడికి యత్నించిన ప్రజలు (వీడియో )ప్రజలకు కోపం వస్తే ఎంతటి వాడైన బలి కావాల్సిందే..మరి ఎన్నికల్లో అయితే వారు చెప్పిందే వేదం..లేదని తిరగబడితే దెబ్బలు ఖాయం..ఈనేథ్యంలోనే ప్రజలు నాయకుల పని … Read More
0 comments:
Post a Comment