ఢిల్లీ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మైనింగ్ ఉచ్చులో చిక్కుకోనున్నారా? ఇసుక తవ్వకాలతో ఆయనకు సంబంధం ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సీబీఐ ఆరోపణలు ఊతమిస్తున్నాయి. మైనింగ్ అక్రమాల్లో అఖిలేశ్ పాత్ర ఉందనేది సీబీఐ వాదన. ఈమేరకు ఆయన విచారణ ఎదుర్కొనే అవకాశముంది.ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ఢిల్లీతో పాటు దాదాపు 12
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C5EPWx
అఖిలేశ్ మెడకు 'ఇసుక' ఉచ్చు! టార్గెట్.. వయా కలెక్టర్ చంద్రకళ
Related Posts:
ఆ యువతి ఆఖరి కోరిక..జగనన్నను ఒక్కసారి కలవాలి: ఆయన మాత్రమే: తలసేమియాతో పోరాటం..!ఆ యువతి దీన గాధ చూస్తూ ఎవరైనా చలించాల్సిందే. అందరి లాగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన సమయం లో ప్రాణాంతక వ్యాధితో బాద పడుతోంది. శక్తికి మించి ఖ… Read More
కర్ణాటక సీఎం మాస్టర్ ప్లాన్, బీజేపీకి చాన్స్ ఇవ్వకూడదు, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణం, ఓకే !బెంగళూరు: 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గరు జేడీఎస్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే, సస్పెండ్ కు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీ… Read More
బెంగళూర్లో ఉగ్రవాదుల బాంబుల తాయారీ యూనిట్... ఉగ్రవాదులపాటు ఐఈడీ బాంబుల స్వాధీనంఓ వైపు కర్ణాటకలో రాజకీయాలు వెడెక్కుతుంటే మరోవైపు ఉగ్రవాదులు తమ కార్యకర్యాలపాలను ముమ్మరం చేశారు. బెంగళూర్ నగరంలో బాంబుల తాయారీ యూనిట్ను సీజ్ చేయడంతోప… Read More
మంత్రికి వింత అనుభవం.. డబ్బా పీతలు తెచ్చి.. ఇంటిముందు కుమ్మరించి.. (వీడియో)ముంబై: నోటికి ఎంతొస్తే అంత మాట్లాడిన మంత్రికి వింత అనుభవం ఎదురైంది. మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతు… Read More
ఫ్లెక్సీల చిచ్చు .. టీడీపీతో కాదు వైసీపీలోనే .. కొట్లాట, కేసునమోదుఏపీలో ఘర్షణలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ సారి ఘర్షణ టీడీపీ , వైసీపీ మధ్య కాదు. వైసీపీ కార్యకర్తల మధ్యే ... రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిల… Read More
0 comments:
Post a Comment