తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు .సోషల్ మీడియాలో వైసీపీ నేతలపై ఆయన వేసిన సెటైర్లు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అవుతున్నాయి . వైసీపీ పార్టీ నేతలు అసెంబ్లీలో మాట్లాడుతున్న భాషపై ఆయన మండిపడ్డారు . వైసీపీ మంత్రులకు, సభ్యులకు మాట్లాడే పద్ధతి రాదని, వారు చాలా అభ్యంతరకరమైన భాష మాట్లాడతారని పేర్కొన్న ఆయన తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36nCfIi
Thursday, January 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment