దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు ఇంట్లో ఆస్తి వివాదాలు భగ్గుమంటున్నాయి. దాసరి కుమారులు ప్రభు,అరుణ్ల మధ్య తండ్రి ఆస్తులపై పేచీ నెలకొంది. ఈ క్రమంలో ఇటీవల దాసరి అరుణ్ రాత్రి వేళ తన ఇంటి గోడ దూకి వచ్చి.. మద్యం మత్తులో తమపై దాడికి పాల్పడ్డాడని దాసరి ప్రభు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B5oDIm
దాసరి కుమారుల మధ్య భగ్గుమన్న ఆస్తి గొడవలు... ప్రభు ఇంట్లో అర్ధరాత్రి హైడ్రామా..
Related Posts:
ఎదిరిస్తే కేసులే.. దేశంలో మోడీ నియంత పాలన..ప్రధాని నరేంద్రమోడీ కక్షపూరిత చర్యలకు దిగుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఆయనపై ఎవరు విమర్శలు చేసిన కేసులు బనాయిస్తున్నారని ఆయన… Read More
మహారాష్ట్రలో విధ్వంసం సృష్టించేందుకు మావోల ప్లాన్, కుట్రభగ్నం చేసిన పోలీసులుమరో 17 రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీ దాడి చేసేందుకు మావోయిస్టులు కుట్రపన్నారు. పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్ట… Read More
కేబుల్ టీవీ యూజర్లకు తీపికబురు: రూ. 130కే 150 ఛానళ్లు!న్యూఢిల్లీ: దసరా పర్వదినం ముందు కేబుల్ టీవీ యూజర్లకు పెద్ద తీపి కబురు అందించింది ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్(ఏఐడీసీఎఫ్). కేవలం నెలకు రూ. 130 చె… Read More
సూర్యాపేట ఎస్పీపై బదిలీ వేటు వేసిన ఈసీ...!హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్థుతం ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గం ఉన్న సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర… Read More
బీజేపీ 164, శివసేన 124 స్థానాల్లో పోటీ, ఎట్టకేలకు మరోసారి పొడిసిన పొత్తుమహారాష్ట్రలో అధికార బీజేపీ-శివసేన సీట్ల కేటాయింపు ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి జరిపిన చర్చలు ఫలప్రదమ… Read More
0 comments:
Post a Comment