దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు ఇంట్లో ఆస్తి వివాదాలు భగ్గుమంటున్నాయి. దాసరి కుమారులు ప్రభు,అరుణ్ల మధ్య తండ్రి ఆస్తులపై పేచీ నెలకొంది. ఈ క్రమంలో ఇటీవల దాసరి అరుణ్ రాత్రి వేళ తన ఇంటి గోడ దూకి వచ్చి.. మద్యం మత్తులో తమపై దాడికి పాల్పడ్డాడని దాసరి ప్రభు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B5oDIm
దాసరి కుమారుల మధ్య భగ్గుమన్న ఆస్తి గొడవలు... ప్రభు ఇంట్లో అర్ధరాత్రి హైడ్రామా..
Related Posts:
తేజశ్వి యాదవ్ హెలికాప్టర్ చుట్టూ భారీగా జనం: భద్రత పెంచాలంటూ ఆర్జేడీ వినతిపాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ అధినేత, మహాకూటమి ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్కు సెక్యూరిటీని పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరింది ఆ పార్ట… Read More
బీజేపీకి బీహార్ సీఎం నితీశ్ షాకిచ్చారా? - లక్షల్లో ఉద్యోగాల హామీని పచ్చి బోగస్ అంటూ ఫైర్తలసరి జీడీపీలో దేశంలోనే అట్టడుగున ఉండటంతోపాటు కరోనా లాక్ డౌన్ సమయంలో తీవ్రంగా ఎఫెక్ట్ అయిన బీహార్లో.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారమంతా నిరుద్యోగం… Read More
పుల్వామా దాడి పాకిస్థాన్ విజయం: భారత్పై జాతీయ అసెంబ్లీలో పాక్ దేశ మంత్రి అక్కసుఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్థాన్ అసలు రూపం మరోసారి బయటపెట్టుకుంది. జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో దాడి చేసింది తామేనంటూ గొప్పలు చెప్పుకుంది. ఇది పాకి… Read More
ఫ్లోరిడాలో ట్రంప్కు ఎదురుదెబ్బ... ముందంజలో జో బైడెన్... లేటెస్ట్ సర్వే...అమెరికా ఎన్నికల్లో కీలకంగా భావిస్తున్న రాష్ట్రాల్లో ఒకటైన ఫ్లోరిడాలో జో బైడెన్ ట్రంప్ కంటే కాస్త ముందంజలో ఉన్నట్లు ఎన్బీసీ న్యూస్/మార్సిస్ట్ సర్వే … Read More
సింగరేణి బొగ్గు గనిలో కూలిన పైకప్పు: ఒకరు మృతిరామగుండం: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గనిలో గురువారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. వకిల్పల్లి గనిలో పైకప్పు కూలడంతో ఓవర్మెన్ నవీన్ మృతి చెందాడు.… Read More
0 comments:
Post a Comment